మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం పెదనందిపల్లిలో ఈనెల 20వ తారీకు జరగబోయే నారా లోకేష్ గారి శంఖారావం మీటింగ్ సంబంధించి జనసేన టిడిపి ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ రాయపు రెడ్డి కృష్ణ గారు, దేవరపల్లి మండలం అధ్యక్షులు గొర్రెపోటు రామ్మూర్తి నాయుడు గారు, టిడిపి ఇంచార్జ్ పివిజి కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు గవరెడ్డి రామానాయుడు గారు, దేవరపల్లి మండలం జనసేన నాయకులు, సూరిబాబు, హేమంత్, పవన్, వంశీ, రాజేష్, చండి రాణి మరియు టీడీపి నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40